మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని...
సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా భాటియా, అనుష్క, జగపతి బాబు
కథ: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే: సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
సంగీతం: అమిత్ త్రివేది (పాటలు)
బ్యాక్...
మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా, సచివాలయం కూల్చివేతపై స్టే
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి కొంచెం ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు వాదనలు ముగిశాయి. చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే...
మహారాష్ట్ర ఎన్నికలకు 125 మందితో తోలి జాబితా ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో రాజకీయ కోలాహలం నెలకుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీ తమ పార్టీ నుంచి బరిలోకి...
కోదండరామ్ తో భేటీ అయిన కాంగ్రెస్ నాయకులు
హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈసారి హుజూర్నగర్ లో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం త్రీవంగా ప్రచారం చేస్తూ ఉండడంతో, సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్...
భయంకర నిజాల డార్క్ వెబ్
ఇంటర్నెట్ ను సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్, డీప్ వెబ్ అనే మూడు రకాలుగా మనం విభజించవచ్చు. సాధారణంగా మనమందరం ఉపయోగిస్తున్న వెబ్ ను సర్ఫేస్ వెబ్ గా చెబుతారు. ఈ వెబ్...
ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం నాడు ఒక లేఖ రాసారు. ఉపాధి హామీ పధకాన్ని(ఎంజిఎన్ఆర్ఇజిఎ) నిర్లక్ష్యం చేయవద్దని...
ఉదయం 11నుంచి రాత్రి 8వరకే మద్యం అమ్మకాలు, ధరలు భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1, మంగళవారం నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రాబోతుంది. నూతన మద్యపాన విధానం ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న...
విద్యుత్ కోతలు దసరా కానుకలా?- పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని...
జావెలిన్ త్రో ఫైనల్లోకి ప్రవేశించిన అన్ను రాణి
భారత మహిళా జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్ను రాణి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జావెలిన్ త్రో లో అంచనాలకు మించి రాణించి తన పేరు మీదనే ఉన్న జాతీయ రికార్డును...











































