తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు విడుదల
దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు ముందే వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ...
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శతకాలు-తొలి టెస్టుపై పట్టు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి?
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
కాంగ్రెస్ కు మద్ధతు తెలిపిన కోదండరామ్, టిఆర్ఎస్ మద్దతిచ్చిన సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజూర్నగర్...
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్, ఎల్లుండి మోదీతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం నాడు ఢిల్లీ వెళ్ళి, అక్టోబర్ 4 శుక్రవారం నాడు ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు...
గాంధీ జయంతి రోజున పోటాపోటీగా అమిత్ షా, రాహుల్ గాంధీ ర్యాలీలు
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ...
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో 45 మంది నామినేషన్ల తిరస్కరణ
హుజూర్నగర్ ఉపఎన్నికలకు నామినేషన్ పక్రియ సెప్టెంబర్ 30, సోమవారంతో ముగియగా అధిక సంఖ్యలో 76 మంది నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాడు అధికారులు నామినేషన్లు పరిశీలన చేసారు....
కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థలో భాగంగా మహాత్మా గాంధీ 150వ జయంతిని...
డిసెంబర్ 19న కోల్కతాలో ఐపీఎల్ వేలం
ప్రతి సంవత్సరం బెంగుళూరులో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ఈసారి కోల్కతాలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ కోసం డిసెంబర్ 19న తేదీన ఈ మినీ వేలం ప్రక్రియను...











































