సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి బడ్జెట్ సమావేశాలపై ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసారు. సమావేశాలు ప్రారంభమయిన రోజునే...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్...
2-0 తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్
కెప్టెన్ గా 28 టెస్టు విజయాలు సాధించి ధోని రికార్డ్ అధిగమించిన విరాట్ కోహ్లీ
టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత్ బౌలర్ గా బుమ్రా రికార్డ్
తోలి శతకం సాధించిన...
సెప్టెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినా ప్రతిపాదనలను...
జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇకనుంచి జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత డీలా పడిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి,...
సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలయ నివేదిక అందజేత
కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం చేత ఏర్పటైన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 29, గురువారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతిభవన్ లో కలిసి నివేదిక సమర్పించింది. అంతక ముందు కొత్త...
ఇసుక కొరతపై టీడీపీ నిరసన కార్యక్రమాలు
రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టే నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. వైసీపీ...
దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ కు భారత జట్టు ఖరారు
సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచుల టి-20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం...
సాహో మూవీ రివ్యూ
బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ' సాహో '. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం...
వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. గురుకుల పాఠశాలలు, వాటికీ సంబంధించిన...










































