రద్దయిన భారత్, వెస్టిండీస్ తోలి వన్డే
భారత్, వెస్టిండీస్ మధ్య ప్రావిడెన్స్ వేదికగా మొదలైన తోలి వన్డే వర్షం కారణంగా పూర్తిగా జరగకుండానే రద్దయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ సరిగా లేకపోవడం వలన...
సచివాలయం తరలింపు ప్రారంభం
తెలంగాణ సచివాలయ తరలింపు పక్రియ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ కార్యాలయాలను త్వరగా తరలించే ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషిని ఆదేశించారు. ముందుగా రోడ్లు, భవనాలు...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
వరంగల్ చిన్నారి కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదినెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. వరంగల్ లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల...
ఎపిసోడ్ 18( ఆగస్టు 7) హైలైట్స్: అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ, రవికృష్ణకు గాయం
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
భారత క్రికెట్ ను దేవుడే రక్షించాలి
భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. తన సహచర ఆటగాడు, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్ కు...
నన్నపనేని రాజకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో...










































