భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో ఆడబోయే తుది భారత్ జట్టును బుధవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. తుది జట్టులో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా, వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సహా చోటు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో ఆడబోయే భారత్ జట్టు ఇదే:
- పృథ్వి షా
- మయాంక్ అగర్వాల్
- చటేశ్వర్ పుజారా
- విరాట్ కోహ్లి (కెప్టెన్)
- అజింక్య రహానే (వైస్ కెప్టెన్)
- హనుమ విహారి
- వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)
- అశ్విన్
- ఉమేష్ యాదవ్
- మహ్మద్ షమి
- జస్ప్రీత్ బుమ్రా
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ