భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మరో 36011 పాజిటివ్ కేసులు, 482 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,44,222 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,40,182 కి పెరిగింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 4,03,248 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 41,970 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 91,00,792 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.37 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ