కరోనాతో ఒకేరోజు 110 మంది మృతి, మరో 5092 పాజిటివ్ కేసులు నమోదు

Maharashtra Reports 5,092 New Covid-19 Cases, 8,232 Recoveries and 110 Deaths

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 8, ఆదివారం నాడు కూడా కొత్తగా 5092 పాజిటివ్ కేసులు, 110 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,19,858 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 45,240 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 94,40,535 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 8, ఆదివారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 17,19,858
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 15,77,322
  • యాక్టీవ్ కేసులు – 96,372
  • నవంబర్ 8 న నమోదైన కేసులు – 5092
  • నవంబర్ 8 న డిశ్చార్జ్ అయినవారు – 8,232
  • నవంబర్ 8 న నమోదైన మరణాల సంఖ్య – 110
  • మొత్తం మరణాల సంఖ్య – 45,240

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =