అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగుస్తాయని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 6వ తేది నుండి విచారణ చేపడుతున్నారు. దసరా సెలవుల అనంతరం తిరిగి సోమవారం నుండి విచారణ ప్రారంభంకానుంది. అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగించి, నవంబర్ 17వ తేదీన తుది తీర్పు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సంవత్సరాలుగా సాగుతున్న అతి సున్నితమైన ఈ కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్టోబర్ 13, ఆదివారం నాడు సెక్షన్ 144ని విధించారు. డిసెంబర్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేసారు.
[subscribe]
Rahul Gandhi Halts His Speech During Azaan At Dharavi Public Meeting | Congress Vs BJP | Mango News
07:23
Ravi Shankar Prasad Says Indian Economy Is Sound By Citing With Syeraa,War & Joker Movies |MangoNews
07:22
PM Narendra Modi Cleans Public Beach By Himself At Mahabalipuram In Chennai | Modi Chennai Tour
03:19
Tamil Nadu Governor Banwarilal Purohit Welcomes Chinese President Xi Jinping In Chennai | Mango News
05:00