Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో హంగ్
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
మహారాష్ట్ర ఎన్నికల బరిలో తెరాస, త్వరలో నిర్ణయం
త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పోటీచేసే అవకాశం ఉంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజక వర్గాలతో పాటు, మరో మూడు ఇతర నియోజకవర్గాల్లో కూడ తెరాస...
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆగస్టు 13, మంగళవారం నాడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జైపూర్ లో నామినేషన్ దాఖలు చేసే సమయంలో...
బీజేపీ ఎంపీలకు శిక్షణా కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ వారి పార్లమెంటు సభ్యులుకు (ఎంపిలు) ' అభ్యాస్ వర్గ' పేరుతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కీలక అంశాలపై ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా...
రాజ్యసభలో యుఏపీఏ బిల్లు 2019 ఆమోదం
భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు 2019 (యుఏపీఏ) ఆగస్టు 2వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్...
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం
జూలై 30న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాన్నిచ్చాయి.ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేఖముగా 84 ఓట్లు...
14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య...
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప
కర్ణాటకలో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటక రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాళా,...
కూలిన కుమారస్వామి ప్రభుత్వం,ముఖ్యమంత్రి పీఠంపై యడ్యూరప్ప?
23 రోజుల నుంచి కర్ణాటకలో సాగుతున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. నిన్న జరిగిన బలపరీక్షతో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 14 నెలల పాటు సాగిన ఈ ప్రభుత్వ పరిపాలన అనేక...