Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఆత్మ నిర్బర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి
జనసేన-బీజేపీ సంయుక్తంగా ఆత్మ నిర్భర్ భారత్ నినాదాన్ని వినాయక చవితి పండుగ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల...
2011 ప్రపంచకప్ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో ఉంటుంది
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ లేఖ...
రామమందిరం నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...
ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, మెరిట్ జాబితా మూడు ఏళ్ళు చెల్లుబాటు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వివిధ...
ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే ఇవ్వండి, చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్కు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరి ఏర్పాటు చేయాలి – మంత్రి కేటిఆర్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ భూమిపూజ చేశారు....
రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు...
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా...