Home Search
తోట చంద్రశేఖర్ - search results
If you're not happy with the results, please do another search
జాతీయస్థాయిలో గ్రామ, మండల, జిల్లా పరిషత్ లకు 12 అవార్డులు, సీఎం కేసీఆర్ సన్మానం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు...
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి...
తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా...
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
ప్రభుత్వ శాఖల్లో పనికి రాని పాత వాహనాల అమ్మకానికి కేబినెట్ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
తెలంగాణలో 153 మంది వైద్య సిబ్బందికి కరోనా, దుష్ప్రచారం చేయడం బాధాకరం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వైద్యాధికారులు, నిపుణులు...
కరోనా కేసులు ఎక్కువైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...