శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ మరియు ప్రముఖ అగ్ర నటుడు, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించిన “ఓరి దేవుడా..!” అనే సినిమాపై విశ్లేషణ చేశారు. ఇది 2020లో విడుదలైన తమిళ చిత్రం ఓ మై కడవులే (2020)కి అధికారిక రీమేక్. ఓరి దేవుడా సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటులు పెర్ఫార్మన్స్, వెంకటేష్ అతిధి పాత్ర ప్రభావం మరియు దర్శకుడు సినిమాను తీసిన విధానం, స్క్రీన్ ప్లేలో ఎలాంటి మార్పులు చేసుండాల్సి ఉంది? అనే అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇