శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తాను రాసిన “తప్పు చేద్దాం రండి” అనే నవలపై విశ్లేషణ చేశారు. అన్యాయం-న్యాయం, చట్టం, చట్టబద్ధం-చట్టరహితం, నైతికం-అనైతికం వీటన్నింటి మధ్య గీతలు గీసి పర్ఫెక్ట్ గా చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశమని అన్నారు. తాను రాసిన ఉత్తమ రచనలలో ఇది ఒకటని చెప్పారు. తప్పు అంటే ఏంటి, తప్పు, బలహీనతకు తేడా ఏంటి?, అసంతృప్తి, మూర్ఖం vs మోసం ఇలా పలు విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇