Tag: Andhra Pradesh
ఏపీలో నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ)లలో సోమవారం ఉదయం పోలింగ్...
ఏపీలో గత 24 గంటల్లో 32987 కరోనా పరీక్షలు, 156 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 13, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,770 కు...
ఏపీలో కొత్తగా 262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 12, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,614 కు చేరింది....
నవంబరు 13,14,15వ తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది....
ఏపీలో కరోనా: కొత్తగా 286 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,540 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 348 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 348 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 10, బుధవారం ఉదయం 10 గంటల...
ఏపీలో గత 24 గంటల్లో 31054 కరోనా పరీక్షలు, 231 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 9, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718 కు...
ఏపీలో కొత్తగా 246 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 246 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 8, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,487 కు చేరింది....
ఏపీలో కొత్తగా 215 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 215 కరోనా పాజిటివ్ కేసులు, 1 మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 6, శనివారం ఉదయం 10 గంటల...
ఒడిశా వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, షెడ్యూల్ వివరాలివే….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికారిక షెడ్యూల్ విడుదల...














































