Tag: Andhra Pradesh
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఈ ఆరు స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా చల్లా...
ఏపీలో కరోనా: కొత్తగా 74 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 8, సోమవారం...
ఏపీలో కరోనా: కొత్తగా 115 పాజిటివ్ కేసులు, 93 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,556 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి...
ఏపీలో 24 గంటల్లో 51660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,441 కు చేరుకుంది. గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 124...
ఏపీలో కరోనా: కొత్తగా 102 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 102 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 4, గురువారం ఉదయం 10...
మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్
యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఏపీలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 135 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,215 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
ఏపీలో కొత్తగా 106 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కు చేరుకుంది. గత 24 గంటల్లో 35804 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 106...
ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు, 51 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 1, సోమవారం...
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ముందుగా ఈ పర్యటన కోసం...














































