ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 1, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,974 కు చేరింది. కరోనా నుంచి మరో 51 మంది రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7169 గా ఉంది. గత 24 గంటల్లో 20269 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,39,74,400 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 1, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,89,974
- కొత్తగా నమోదైన కేసులు : 58
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,82,080
- యాక్టీవ్ కేసులు : 725
- మొత్తం మరణాల సంఖ్య : 7169
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ