Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు, 2 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 29, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,599...
రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1766 కోట్లు జమ : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు...
ఏపీలో 37381 కరోనా పరీక్షలు నిర్వహించగా 212 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,273 కు చేరుకుంది. ఆదివారం 9AM...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 282 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712 కు చేరుకుంది. గత 24 గంటల్లో 42911 శాంపిల్స్...
ఏపీలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,430...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన...
రాష్ట్రప్రజలకు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. "సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు...
ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,075 కు చేరుకుంది. బుధవారం 9AM...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనుమంచిపల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారిపై వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 30 మందికి గాయాలు...
ఏపీలో కరోనా: మరో 379 పాజిటివ్ కేసులు, 3 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57716...














































