Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా: 377 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 5, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. సోమవారం 9AM...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 128 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,210 కు చేరుకుంది. గత 24 గంటల్లో 29714...
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు
2018 లో పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి వద్ద జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు చెన్నై...
ఏపీలో కరోనా: కొత్తగా 238 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 2, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,850...
ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లాపరిషత్ లు, మండలపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. "ఈ సంవత్సరం మన రాష్ట్రానికి మరియు ప్రజలకు శాంతి, అపారమైన శ్రేయస్సు తీసుకురావాలి. ప్రజల కలలు,...
ఏపీలో 24 గంటల్లో 61148 కరోనా పరీక్షలు నిర్వహించగా 338 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 31, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,286 కు చేరుకుంది. బుధవారం 9AM...
ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్...
ఏపీలో మరో 349 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,948 కు చేరుకుంది. గత 24 గంటల్లో 55740...
ఏపీలో మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశముందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని...














































