Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. చిత్తూరు జిల్లా, సత్యవేడు...

అక్టోబర్ 1 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో...

ఏపీలో ఇప్పటికీ 6,68,751 కరోనా కేసులు, 5663 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 లక్షల 68 వేలు దాటింది. కొత్తగా 7293 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

ఏపీలో కరోనా: మరో 7293 కరోనా పాజిటివ్ కేసులు, 57 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7293 పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

ఏపీలో నూతన మద్యం పాలసీ, 2934 మద్యం దుకాణాల లైసెన్సు రెన్యూవల్

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ఎక్సైజ్‌ విధానంలో మార్పులు తీసుకొస్తుంది. గత సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ...

ఏపీలో మరో 7073 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7073 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7073 కేసులతో కలిపి సెప్టెంబర్ 25, శుక్రవారం ఉదయం...

ఏపీలో 6 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 5558 కి పెరిగిన...

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై పూర్తి సీట్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులకు అనుమతి

0
కరోనా లాక్‌డౌన్ లో కేంద్రప్రభుత్వం సడలింపులు ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మే 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా...

ఏపీలో 5500 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 45 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7228 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

ఏపీలో ఓపెన్ స్కూల్ విధానంలో చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను ఏపీ ప్రభుత్వం గతంలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఏపీ‌ ప్రభుత్వం మరో కీలక...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి