Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సిబ్బంది సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు...

7 గంటలకు ఇంటి బయటకు వచ్చి వారిని చప్పట్లు కొట్టి అభినందించండి: సీఎం జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఏపీలో కొత్తగా 6751 కరోనా పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 7 లక్షలు దాటింది. అక్టోబర్ 1, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా...

విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

0
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...

ఏపీలో కరోనా: మరో 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

పాడేరులో అక్టోబర్ 2 న వైద్య కళాశాలను ప్రారంభించనున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆసుపత్రులకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వాటిని 3 సంవత్సరాలలోపు...

అక్టోబర్ 1 న పంటల కనీస గిట్టుబాటు ధరలపై ప్రకటన: సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతులు పండించిన ఏ పంటకు ఎంత...

ఏపీలో మరో 6190 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6190 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6190 కేసులతో కలిపి సెప్టెంబర్ 29,...

అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక అందజేత, నవంబర్ 2 నుంచి స్కూల్స్

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా అక్టోబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా స్కూళ్లు ప్రారంభాన్ని...

ఏపీలో కరోనా: మరో 5487 కరోనా కేసులు, 37 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. సెప్టెంబర్ 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి