Tag: Andhra Pradesh
ఏపీలో అత్యవసర పనుల కోసం “ఈ-పాస్” తీసుకోవడం ఎలా?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
ఏపీలో గత 24 గంటల్లో 80 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ, మొత్తం సంఖ్య...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 దాటింది. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ...
ఏపీలో 1000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ఏప్రిల్ 25, శనివారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016 కు...
తెలంగాణలో 983, ఏపీలో 955 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రానికి కరోనా...
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం, ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 24, శుక్రవారం నాడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్నిప్రారంభించి నగదు...
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నమోదైన 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన...
శ్రీకాళహస్తి రెడ్ జోన్ లోకి … పూర్తిస్థాయి లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా...
ఏపీలో కొత్తగా 80 మందికి కరోనా నిర్ధారణ, 893 కి చేరిన పాజిటివ్ కేసుల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 80 మందికి...
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై...













































