Tag: Andhra Pradesh
ఏపీలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 17, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ను పూర్తిస్థాయిలో అమలుచేయడంతో పాటుగా...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
తెలంగాణలో 700, ఏపీలో 572 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర...
ఏపీలో 154 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...
క్వారంటైన్ పూర్తయిన వారికి రూ.2వేలు ఆర్ధిక సాయం – సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, పలు ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాకు రూ.కోటి విరాళం ప్రకటించిన టీటీడీ
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 3వ తేది వరకు...
ఏపీలో 500 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 15,...
ఏపీలో ఇప్పటిదాకా 10,505 మందికి కరోనా పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 10,032 మందికి కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కాగా, 473 మందికి...
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి – ఏపీ ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11 న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన రాష్ట్ర...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు...












































