Tag: Andhra Pradesh
తమ్మినేని జాతకం తిరగబడుతుందా..?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఎక్కడ ఏ అభ్యర్ధికి సీటు వచ్చింది? ఏ పార్టీ తరపున ఎవరు నిలబడుతున్నారు? అసలు ఏ పార్టీకి ఎక్కడ గ్రిప్ ఉందన్న చర్చలే నడుస్తున్నాయి....
అది.. పెమ్మసానికి జయ సంకేతమే!
ప్రజల్లో మంచితనం.. గుండెల్లో నిబ్బరం.. కష్టపడే తత్వం.. ఆ మూడూ ఉన్న నిండైన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వేస్తున్న తొలిఅడుగులోనే.. ఆయన వెంట వేలాది మంది నడుస్తున్నారు....
వామ్మో.. పెమ్మసానిని ఎదుర్కోవడం ఎలా?
"కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడనుకున్నావా? వారణాసిలో బ్రతుకుతున్నాడు తన వరస మార్చు కున్నాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం..!!.. " ఇంద్ర సినిమాలో హీరో చిరంజీవి చెప్పిన ఈ డైలాగులు మాదిరిగానే.....
బుర్రిపాలెం బుల్లోడు.. వైసీపీకి బల్లెంలాంటోడు..!
ఎవరూ ఊహించి ఉండరు.. ఆయనకు రాజకీయాల్లో అంత పరిణితి ఉంది.. అని.. ప్రత్యర్థులు అస్సలే ఊహించి ఉండరు.. తొలిఅడుగుల్లోనే ఆయన అంత ప్రజాదరణ పొందారని .. టికెట్ ఇచ్చినప్పటికీ.. పార్టీలోనూ ఆయనపై ఎంతో...
దేవినేని ఉమకు చుక్కెదురు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందుకోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను...
పంతం నెగ్గించుకున్న జనసైనికులు
అంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కూటమి 99 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అభ్యర్థులను మార్చాలని కొన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు...
పెమ్మసాని దెబ్బకు వైసీపీ కకావికలం
పెమ్మసాని చంద్రశేఖర్.. అమెరికా నుంచి వచ్చాడు.. సాప్ట్గా ఉన్నాడు.. పైగా డాక్టర్.. ఆయనతో ఏమవుతుందని అనుకుంది అధికార వైసీపీ. గుంటూరులో ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్...
పెమ్మసాని ప్రత్యేకత ఇదే.. ఆ రంగంలో అవార్డులు.. ఈ రంగంలో ప్రశంసలు..
సక్సెస్ అంటే ఇంగ్లిష్లో ఏడు అక్షరాలే అయినా.. అది అందుకోవడం చాలా కష్టం. ఏడు సముద్రాలు దాటి వెళ్లినా అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేరు. ఎన్నో సవాళ్లు...
ముద్రగడకు కాపులపై ప్రేముందా?
కాపుజాతి అనే పదాన్ని తెరపైకి తెచ్చి.. ఆ జాతికి రాజ్యాధికారం తేవడమే తన లక్ష్యం అని పదేపదే చెప్పే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.? ప్రజలు మరచిపోతున్నారన్న తరుణంలో లేఖలో,...
కడప రాజకీయం.. రసకందాయం
ఏపీ రాజకీయాలు.. ప్రధానంగా కడపలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచీ సీరియల్ థ్రిల్లగా నడుస్తున్న రాజకీయాలు.. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మరింత...






































