Tag: Andhra Pradesh
వేమిరెడ్డిని విజయసాయిరెడ్డి ఢీ కొట్టగలరా?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. విజయ దుందుభీ మోగించింది. కానీ...
ఆ ఇద్దరి నేతలకు కాపుల్లో బలమెంత?
ఏపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పటి వరకూ ఒక్క కాపు నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. సంఖ్యా బలంగా వీరి సంఖ్య ఎక్కువే ఉన్నా..ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి...
కొడుకుకు ఆయనే సలహా ఇచ్చారా?
చేగొండి వెంకట హరిరామజోగయ్య.. మాజీ ఎంపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి.. వంటి పదవులు, హోదా కంటే.. కాపునేతగానే ఆయనకు గుర్తింపు. అదే ఆయన ఇష్టపడతారు కూడా. అనుక్షణం కాపుజాతి కోసమే పరితపిస్తున్నట్లుగా...
పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తే..వాట్ నెక్స్ట్
రాబోయే జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నరకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి తప్ప అసలు తానెక్కడ నుంచి బరిలో దిగుతారనే విషయాన్ని పవన్ ప్రకటించలేదు. కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న...
తిరిగి వైసీపీలోకి వంగవీటి రాధా.. ఆ స్థానం నుంచే పోటీ?
ఏపీలో.. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం కాక రేపుతోంది. గత ఎన్నికల ముందు రాధాకృష్ణ టీడీపీలో చేరారు. అప్పుడే టికెట్ ఆశించినప్పటికీ హైకమాండ్ ఆయన్ను పక్కకు పెట్టేసింది. పార్టీ...
టీడీపీలోకి శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్
ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇదే సమయంలో అసంతృప్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. టికెట్ దక్కకపోవడంతో.. వేరొక...
ఎవరికీ నచ్చలే.. అయినా అతడికే సీటు..?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో తెలుగుదేశం - జనసేన ప్రకటించిన ఉమ్మడి తొలి జాబితాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అయితే కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి వాటిలో...
వలంటీర్లకు వల..! విపక్షాలు విలవిల..!!
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా మారింది. భారీ డైలాగులతో, భయంకరమైన సవాళ్లతో తెలుగుదేశం - జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం...
పెమ్మసాని ప్రత్యర్థి తేలిపోయాడా..
పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు గుంటూరులో ఆయనో సంచలనం.. జంకూ, బొంకూ లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్న అధినాయకుడు. ప్రజాసేవే ధ్యేయంగా అడుగులేస్తున్న ప్రజానాయకుడు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చి తక్కువకాలమే అయినప్పటికీ.. అధికార...
అసంతృప్తి చల్లారిస్తే.. కూటమి హిట్టే.. ఇరుపార్టీల నేతలు సమాలోచనలు
తాడేపల్లిగూడెం వేదికగా తెలుగుదేశం - జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన ‘తెలుగుజన విజయ కేతనం’ విజయవంతం కావడం కూటమి శుభారంభంగా భావిస్తోంది. ఆ సభలో ఇరు పార్టీల అధినేతల ప్రసంగాలు, జగన్ పై...





































