Tag: Koulu Rythula Bharosa Yatra Latest News
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడుతున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఏలూరు చేరుకోగా వేల...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఏప్రిల్ 23న పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23, శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ప్రతి జిల్లాకు సంక్షేమనిధి ఏర్పాటు, పవన్ కళ్యాణ్...
అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని...
జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర, రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర ప్రారంభించారు . ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం పుట్టపర్తి విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్...








































