Tag: President Kovind
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం, 6 కోట్ల నగదు ప్రకటించిన...
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా...
ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల...
టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్లో...
కార్గిల్ విజయ్ దివాస్ 2021: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 22 సంవత్సరాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 నుండి జూలై 26 వరకు...
ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాభాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిప్టింగ్ లో భారత్ కు పతకం...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
మార్చి 8, సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు,...
మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి, నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల...
గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
కోవిడ్ పై పోరు: 30 % వేతనం తగ్గించుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు తన వేతనాన్ని 30 శాతం తగ్గించుకుంటు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్లో...
హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో...












































