Tag: President of India
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోల్, గ్యాస్ను...
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు అంగీకరిస్తే ప్రజలకు భారంగా మారిన నిత్యవసరాలైన పెట్రోలియం మరియు గ్యాస్ ఉత్పత్తులను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కు రూ.4800 కోట్ల కేటాయింపుకు...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.100 వెండి నాణెంపై మాజీ సీఎం ఎన్టీఆర్ బొమ్మ, ముద్రణకు...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు అరుదైన గౌరవం దక్కింది. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలకు గానూ గౌరవార్ధం ఆయన...
త్రిపురలో రేపే ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 16, గురువారం) ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్...
సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నికోస్ క్రిస్టోడౌలిడెస్, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైప్రస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికారిక ఫలితాల ప్రకారం, క్రిస్టోడౌలిడెస్కు 51.9 శాతం ఓట్లు మరియు అతని ప్రత్యర్థి, ప్రముఖ దౌత్యవేత్త...
బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో...
బెంగళూరులో ఏరో ఇండియా-2023 షోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) ఉదయం బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా-2023 షో/14వ ఎడిషన్ను ప్రారంభించారు. ఏరో ఇండియా-2023 యొక్క థీమ్ “ది రన్వే...
రేపు రాజస్థాన్ లో, ఎల్లుండి కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) రాజస్థాన్ లో మరియు ఎల్లుండి (ఫిబ్రవరి 13, సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు...
త్రిపురలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చాకే హింసకు ఫుల్స్టాప్ – ఎన్నికల ప్రచారంలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ధలాయ్ జిల్లాలోని అంబాస్సాలో మధ్యాహ్నం...
రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది, ప్రతి ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలి...
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్ల 74వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. 166 మంది ఐపీఎస్...













































