Home Tags President of India

Tag: President of India

రేపు అస్సాంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో పాల్గొననున్న...

0
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 3, శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు అస్సాంలోని బార్‌పేటలోని కృష్ణగురు సేవాశ్రమంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో వీడియో...

ఫిబ్రవరి 11న తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన

0
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11 తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఫిబ్రవరి 11న ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్,...

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ

0
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్‌ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...

రాజస్థాన్‌ పర్యటనలో ప్రధాని మోదీ.. భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ్ మహోత్సవానికి...

0
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతార మహోత్సవంలో పాల్గొన్నారు. దేవనారాయణ్ ఆలయాన్ని దర్శించుకుని ఆవరణలో వేప...

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు

0
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000...

నేడు కరియ‌ప్పా గ్రౌండ్‌లో జరిగే ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

0
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జనవరి 28, శనివారం) సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న వార్షిక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) పీఎం ర్యాలీని...

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

0
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....

ఢిల్లీలో ప్రధాని మోదీతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భేటీ

0
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, రాష్ట్రంలో...

నేతాజీ స్పూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం...

పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ

0
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి