Home Tags President of India

Tag: President of India

ఆ డాక్యుమెంట‌రీ లింకులను బ్లాక్ చేయండి, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు కేంద్రం ఆదేశాలు..!

0
మీడియా దిగ్గజం బీబీసీ రూపొందించిన ఒక ప్రత్యేక డాక్యుమెంటరీకి సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆ డాక్యూమెంటరీకి సంబంధించిన లింకులను బ్లాక్ చేయాలని కొన్ని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు...

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

0
మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్ ప్రజలకు...

భారత ఒలింపిక్ సంఘాన్ని ఆశ్రయించిన రెజ్లర్లు.. రెజ్లింగ్ సమాఖ్య రద్దు, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తొలగింపుకు...

0
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. శుక్రవారం వారు భారత ఒలింపిక్ సంఘాన్ని...

రోజ్‌గార్ మేళా: 71,000 మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని మోదీ

0
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్స్...

ముంబయిలో రూ.38,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 19, గురువారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలో జరిగిన సభ నుంచి దాదాపు రూ.38,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...

బీజేపీ ఎంపీ, జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌పై మహిళా రెజ్లర్ల సంచలన ఆరోపణలు.. జంతర్‌...

0
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారతీయ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రెండోరోజు రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి...

రోజ్‌గార్ మేళా కింద రేపు దాదాపు 71 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ...

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం (జనవరి 20, శుక్రవారం) రోజ్‌గార్ మేళా కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన దాదాపు 71,000 మందికి అపాయింట్‌మెంట్...

బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు – కర్ణాటక పర్యటనలో...

0
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధేనని, ఎంతమాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ క్రమంలో యాదగిరి, కలబురగి జిల్లాల్లో...

పంజాబ్ లో కాంగ్రెస్ కు మరో షాక్, బీజేపీలో చేరిన మన్ ప్రీత్ సింగ్...

0
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ క్రమంలో...

ఈనెల 26 నుండి 30 వరకు హైదరాబాద్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...

0
దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి