Tag: prime minister modi
ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర పేర్లు
ఇప్పుడు దేశం అంతటా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలకు రెడీ అవడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి...
అరణ్య భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవం, పాల్గొన్న మహిళా సిబ్బంది, అధికారులు
ఇంటిని చక్కదిద్దటంతో పాటు, ఉద్యోగాల్లోనూ రాణించటం మహిళలకు ఉన్న ఓర్పు, ప్రావీణ్యతకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు. క్షేత్ర స్థాయిలో సవాళ్లతో కూడిన...
మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా మహిళలందరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా దేశ మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ద్రౌపది ముర్ము తన సందేశాన్ని...
రేపటినుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ సేవలు.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్' ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం...
ఎల్లుండే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం, స్టాప్స్ ఎక్కడెక్కడంటే?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ...
ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారం గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇన్నోవేషన్, సాంకేతికత సహా మరికొన్ని అంశాలతో చర్చించారు. ముందుగా...
రేపు మేఘాలయ, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన, 6800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 18, ఆదివారం) మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, కీలక అంశాలపై...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమర్కండ్లో ఎస్సీఓ సమ్మిట్ లో...
2001 పార్లమెంటుదాడిలో అమరులైనవారికి ప్రధాని మోదీ నివాళులు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మరువలేం
2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 2001లో ఈ రోజున జరిగిన తీవ్రవాద...














































