Tag: Prime Minister Of India Narendra Modi
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని, రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని...
భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...
అందరి గుండెల్లో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నిలిచే ఉంటుంది, ప్రధాని మోదీకి జనసేన తరపున...
ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన తరఫున, జనసైనికుల తరపున, రాష్ట్ర ప్రజల తరఫున...
నేడు ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను ముగించుకుని సోమవారం ఏపీకి పయనమవనున్నారు. నేడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని...
నేడే భీమవరంలో అల్లూరి విగ్రహవిష్కరణ, ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, సీఎం జగన్, మెగాస్టార్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 4, సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి...
ఈసారి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది – ‘విజయ సంకల్ప...
బీజేపీ 'విజయ సంకల్ప సభ'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సికింద్రాబాద్...
నేడు హైదరాబాద్లో బీజేపీ ‘విజయ సంకల్ప సభ’.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లో మొదలైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి...
ఘనంగా ఆరంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. హాజరయిన ప్రధాని మోదీ సహా అతిరథ...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగతున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతల ఘన...
హైదరాబాద్ లోని హెఛ్ఐసీసీ వేదికగా రెండ్రోజుల పాటుగా జరగనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి...
రేపే పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ, ప్రధాని మోదీ సహా...
హైదరాబాద్ లోని హెఛ్ఐసీసీ వేదికగా నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు (జూలై 2), రేపు (జూలై 3) జరగనున్న ఈ కార్యవర్గ సమావేశాలకు...








































