తెలంగాణ రాష్ట్రంలో మరో 2384 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,228 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 1,08,696 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 17 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3313 కి పెరిగింది. కరోనా నుంచి మరో 2242 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,46,536 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2384):
- జీహెచ్ఎంసీ ఏరియా – 397
- నల్గొండ – 170
- ఖమ్మం – 167
- రంగారెడ్డి – 135
- మేడ్చల్ మల్కాజిగిరి – 116
- భద్రాద్రి కొత్తగూడెం – 113
- కరీంనగర్ – 103
- సిద్దిపేట – 102
- పెద్దపల్లి – 95
- మహబూబాబాద్ – 94
- సూర్యాపేట – 90
- వరంగల్ అర్బన్ – 86
- మహబూబ్ నగర్ – 81
- మంచిర్యాల – 75
- వరంగల్ రూరల్ – 63
- సంగారెడ్డి – 59
- జయశంకర్ భూపాలపల్లి – 57
- వికారాబాద్ – 54
- వనపర్తి – 45
- రాజన్న సిరిసిల్ల – 45
- ములుగు – 45
- జోగులాంబ గద్వాల్ – 44
- జగిత్యాల – 41
- జనగామ – 33
- యాదాద్రి భువనగిరి – 31
- నాగర్ కర్నూల్ – 28
- మెదక్ – 23
- నిజామాబాద్ – 21
- కొమరం భీం ఆసిఫాబాద్ – 15
- నారాయణ్ పేట్ – 13
- కామారెడ్డి – 13
- ఆదిలాబాద్ – 11
- నిర్మల్ – 9
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ