మునుగోడులో ఓట్ల లెక్కింపులో భాగంగా ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. ఐదో రౌండ్ కౌంటింగ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదో రౌండ్లో బీజేపీకి 5245, టీఆర్ఎస్ కు 6062, కాంగ్రెస్ కు 2683 ఓట్లు లభించాయి. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 32505, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30974, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 10063 ఓట్లు లభించాయి. ఐదు రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 1531 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE