తెలంగాణ రాష్ట్రంలో మరో 3961 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 17, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,32,784 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 62,591 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 30 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2985 కి పెరిగింది. కరోనా నుంచి మరో 5559 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,80,458 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(3961):
- జీహెచ్ఎంసీ ఏరియా – 631
- మేడ్చల్ మల్కాజిగిరి – 258
- రంగారెడ్డి – 257
- ఖమ్మం – 229
- కరీంనగర్ – 160
- నాగర్ కర్నూల్ – 149
- వరంగల్ అర్బన్ – 141
- భద్రాద్రి కొత్తగూడెం – 139
- నల్గొండ – 138
- వికారాబాద్ – 137
- మహబూబ్ నగర్ – 135
- పెద్దపల్లి – 130
- మంచిర్యాల – 122
- సిద్దిపేట – 118
- వనపర్తి – 108
- యాదాద్రి భువనగిరి – 105
- జగిత్యాల – 101
- వరంగల్ రూరల్ – 99
- నిజామాబాద్ – 88
- సూర్యాపేట – 80
- జోగులాంబ గద్వాల్ – 75
- రాజన్న సిరిసిల్ల – 73
- సంగారెడ్డి – 73
- ములుగు – 62
- జయశంకర్ భూపాలపల్లి – 60
- మహబూబాబాద్ – 57
- మెదక్ – 51
- జనగామ – 39
- కామారెడ్డి – 33
- నారాయణ్ పేట్ – 32
- కొమరం భీం ఆసిఫాబాద్ – 30
- నిర్మల్ – 26
- ఆదిలాబాద్ – 25
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ