Home 2021
Yearly Archives: 2021
ఏపీలో గత 24 గంటల్లో 49737 కరోనా పరీక్షలు, 1179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,40,708 కు...
15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్యశాఖ తరపున పంపే ప్రతిపాదనలపై సీఎస్ సమీక్ష
15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ...
విజయవాడలో వాణిజ్య ఉత్సవ్-2021 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్-2021 పేరుతో సెప్టెంబర్ 21, 22న విజయవాడలో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాణిజ్య...
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.75 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 21, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
విజయవంతంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్, ఇప్పటికే 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 81 కోట్లు దాటింది. జూన్ 21...
దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాం: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు అమలుపై...
దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచిన బీసీసీఐ, అంతర్జాతీయ హోం సీజన్ కు ఆమోదం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 9వ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా దేశవాళీ...
స్వల్ప అస్వస్థతకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీతక్క...
మహాకవి గురజాడ అప్పారావుకు సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి
మహాకవి, సంఘ సంస్కర్త, సాహితీకారుడు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. గురజాడను స్మరించుకుంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు....
25వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర 25వ రోజుకు (సెప్టెంబర్ 21, మంగళవారం) చేరుకుంది. కామారెడ్డిలో జరుగుతున్న 25వ...













































