Home 2021
Yearly Archives: 2021
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, వైట్హౌస్లో అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రధాన మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ 22 నుండి 25 వరకు...
హైదరాబాద్ లో నాలాల విస్తరణ, అభివృద్ధికై సమగ్ర కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర...
ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...
కొందరు ఎందుకు నవ్వరు? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కొందరు ఎందుకు నవ్వరు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నవ్వు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, నెగటివ్ భావాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అన్నారు....
కేరళలో 24 గంటల్లో 15768 కరోనా పాజిటివ్ కేసులు, 214 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు, 296 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 244 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 21, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,63,906 కి చేరింది. అలాగే...
డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, రేవంత్రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్
డ్రగ్స్ కేసులో తనపై ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం...
లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో ఏ-4 కేటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ కులస్తులకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు (ఎస్సీ) 10 శాతం, షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...
సీఎం వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బాలాపూర్ లో నిర్వహించిన వేలం...
టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక...














































