Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 301 కరోనా కేసులు, రికవరీ రేటు 98.57 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 301 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 6, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,844 కి...
నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ జట్టు ఘన విజయం, సిరీస్లో 2-1 ఆధిక్యం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్...
రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 8న ప్రారంభం : మంత్రి తలసాని
రాష్ట్రంలోని మత్స్యకారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన సిద్ధిపేట జిల్లాలోని చందలాపూర్ లో గల...
ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 739 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 6, సోమవారం ఉదయం 10 గంటల...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సినీనటుడు మంచు మనోజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని సోమవారం నాడు ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏపీ సీఎం వైఎస్...
కిన్నెర కళాకారుడు మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థికసాయం, పవన్ కళ్యాణ్ ను అభినందించిన గవర్నర్ తమిళిసై
కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ రూ.2...
ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రజనీష్ కుమార్ రెండేళ్ల పాటుగా...
పశుసంవర్ధక శాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బేష్, కేంద్రమంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బేష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.44 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉంది : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో టెక్ మహీంద్రా సంస్థ విరాళంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మరియు 7 అంబులెన్స్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...













































