Home 2021
Yearly Archives: 2021
ఏపీలో కరోనా: కొత్తగా 1515 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,865 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపే ప్రారంభం
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేప్పట్టబోతున్న పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 28, శనివారం) ఉదయం 9.30...
ఏపీ మానవహక్కుల కమిషన్ హెడ్ క్వార్టర్స్ కర్నూల్ కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని (హెడ్ క్వార్టర్స్) కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆగస్టు...
సీఎం వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదు – ఏపీ డిప్యూటీ సీఎం...
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి, రెండో...
దేశ్ కే మెంటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు సోనూసూద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న 'దేశ్ కే మెంటార్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు ప్రకటించారు....
దేశంలో కొత్తగా కోలుకున్న 32988 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.60 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 61 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మార్గాల అన్వేషణ, తీరప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు రెండు...
కరీంనగర్ లో దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన...
కాబుల్ విమానాశ్రయం వెలుపల వరుస పేలుళ్లు, 72 మంది మృతి
ఆఫ్ఘానిస్తాన్ దేశంలో రోజురోజుకి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల...












































