Home 2021
Yearly Archives: 2021
సూర్యాపేటలో కబడ్డీ పోటీల్లో అపశ్రుతి, గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైదానంలో...
తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అందింది. ఉద్యోగుల పీఆర్సీపై అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను...
పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసుకోవాలి : సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా...
దేశంలో ఒకేరోజులో 46951 కరోనా పాజిటివ్ కేసులు, 21180 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా పాజిటివ్ కేసులు, 212 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,967 కి పెరిగింది. కొత్తగా...
హోంమంత్రిపై ఆరోపణలు: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబయి మాజీ సీపీ పరమ్బీర్ సింగ్
ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనం నిలిపిన కేసులో దర్యాప్తు పలు మలుపులు తీసుకుంటుంది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్...
డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ శాఖ సిబ్బందిని అభినందించిన సీఎం వైఎస్ జగన్
అత్యుత్తమ పోలీసింగ్లో ఉత్తమ డీజీపీ, స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ అవార్డు సహా 13 జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను, ఇతర పోలీస్ శాఖ...
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం...
అర్హులైన 57 ఏళ్ళ వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు....
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటనకు అంతా సిద్ధమైంది. పీఆర్సీ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. ముందుగా ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 337 కరోనా కేసులు, 181 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 337 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 21, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455 కి...














































