Home 2021
Yearly Archives: 2021
మహర్షి, జెర్సీ చిత్రాలకు జాతీయ అవార్డులు, అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి జెర్సీ, మహర్షి చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ చలనచిత్ర అవార్డు...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ వరుసగా రెండ్రోజులు సమీక్ష
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 412 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సోమవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,03,867 కి...
అపజయాలన్ని అవకాశాలే : డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అపజయాలన్ని అవకాశాలే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. చాలామంది విజయం సాధించడానికి పలు కారణాలు చెప్తుంటారని, అయితే అవే కారణాలతో...
ఏపీలో 24 గంటల్లో 35375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,044 కు చేరుకుంది. గత 24 గంటల్లో 35,375 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 310...
పీఆర్సీపై ప్రకటన, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
కరోనా తీవ్రత : ఒకేరోజులో 24645 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కూడా కొత్తగా 24,645 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి....
67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తాచాటిన జెర్సీ, మహర్షి చిత్రాలు
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా జాతీయఅవార్డుల ప్రకటన ఆలస్యం అయింది. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార మరియు...
తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు అసెంబ్లీలో పీఆర్సీపై (పే రివిజన్ కమిషన్) ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే...
ఏప్రిల్ 1 నుంచి ఏపీలో 1-10 తరగతుల విద్యార్థులకు ఒంటిపూట బడులు
రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణ ఉంటుందని ఏపీ...















































