Home 2021
Yearly Archives: 2021
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు : ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ...
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీలో 24 గంటల్లో 31546 కరోనా పరీక్షలు నిర్వహించగా 246 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986 కు చేరుకుంది. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 246...
పంజాబ్ లో మార్చి 31 వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసేయాలని ఆదేశాలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
అమ్మాయిలు ఫ్లవర్ బన్ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవడం ఎలా?
Bun Hairstyles యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ యొక్క ప్రత్యేకమైన కంటెంట్ వీడియోలను అందిస్తున్నారు. అలాగే హెయిర్ స్టైలింగ్ కి సంబంధించి ఎన్నో సులభమైన చిట్కాలను వివరిస్తున్నారు. ఇక ఈ...
24 గంటల్లో కరోనాతో 70 మంది మృతి, మరో 25681 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి 19, శుక్రవారం నాడు కూడా 25681 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి....
కరోనా నేపథ్యంలో ఏడుపాయల ఆలయం మార్చి 25 వరకు మూసివేస్తూ నిర్ణయం
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగ్సాన్ పల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంను మార్చి 19 శుక్రవారం నుంచి మార్చి 25 గురువారం వరకు వారం...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం: ఆధిక్యంలో కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత...











































