Home 2021
Yearly Archives: 2021
దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 4 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ...
చంద్రబాబు, నారాయణపై సీఐడీ విచారణపై స్టే విధించిన హైకోర్టు
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో నమోదైన కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,370 కి పెరిగింది. ముఖ్యంగా...
కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా 'వ్యాక్సిన్ మైత్రి' పేరిట భారత్ పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జమైకాకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపించింది....
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ : 8021 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి 8,021...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 18, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360 కి...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం : కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో...
నూతన సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని, పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి...













































