Home 2021
Yearly Archives: 2021
యాంకర్ శ్యామల వర్కౌట్ రోటీన్
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 9927 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 9927 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. జులై 1 వ తేదీన ఈసెట్-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం...
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...
జ్ఞానం అంటే ఏమిటి? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “Wisdom Quotient (WQ)” అనే అంశం గురించి వివరించారు. ఇంటెలిజెంట్ క్వశన్ట్ (ఐక్యూ) కంటే విజ్డమ్ క్వశన్ట్ చాలా మంచిదని చెప్పారు. విజ్డమ్...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 154 స్థానాల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ పోటీ
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపిణీపై కసరత్తు పూర్తిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అసెంబ్లీ...
రేపు విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న జనసేనాని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 12 కార్పొరేషన్లలో మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (మార్చి...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ: ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి పునరాలోచించాలంటూ...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులో 20 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గత 24 గంటల్లో 2 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 84 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,388 కరోనా...














































