Home 2021
Yearly Archives: 2021
ఉత్తరాఖండ్ లో కీలక పరిణామం, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్...
భారత్-బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్, బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై 1.9...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా...
మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలి, ప్రజలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ...
తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్బాస్ ఫేమ్ అలేఖ్య హారిక నియామకం
తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్బాస్ ఫేమ్ అలేఖ్య హారిక నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన...
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఈ ఆరు స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా చల్లా...
తెలంగాణలో కొత్తగా 142 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 8, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,153 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన ఉధృతం
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం...
తెలంగాణలో ఘనంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” నిర్వహణ : సీఎం కేసీఆర్
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదు (75) సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో...













































