Home 2021
Yearly Archives: 2021
ఏపీలో 12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు విడతల సందర్భంగా నామినేషన్లు దాఖలు కాకపోవడం, సాంకేతిక కారణాల వలన ఎన్నికలు జరగని...
క్రిస్పీ చికెన్ పకోడా తయారుచేసుకోవడం ఎలా?
మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో కుకింగ్, న్యూమరాలజీ, ఆయుర్వేదిక్, యోగా, వ్యాయామ అంశాలతో పాటుగా పలు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ‘క్రిస్పీ...
మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ హవా, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఏపీలో విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం, 24×7 కరోనా వ్యాక్సినేషన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఇకపై 24 గంటలు పాటుగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్...
ఏపీలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు చైర్మన్లు, కన్వీనర్లు ఖరారు
రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల...
కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్పై భారత్ బయోటెక్ ప్రకటన, 81% సామర్థ్యం
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడోదశ (పేజ్-3) క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి బుధవారం నాడు భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్లో కోవాక్సిన్ 81% మధ్యంతర వ్యాక్సిన్...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే….
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,989 కరోనా కేసులు, 98 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,39,516 కు, మరణాల సంఖ్య 1,57,346 కు చేరుకుంది. దేశంలో...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్, జో రూట్, కైల్ మేయర్స్
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్...
దేశంలో లబ్ధిదారులకు 1.56 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఓవైపు హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన...












































