Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ విద్యుత్ వ్యవస్థపై దాడికి చైనా హ్యాకర్ల ప్రయత్నం
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షణ చేసే తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్ఎల్డిసి) తో కమ్యూనికేట్ అయ్యేందుకు...
తెలంగాణలో కొత్తగా 168 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 2, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,254 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రేపటి నుంచే పలు జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 న 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం...
ఏపీలో కొత్తగా 106 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కు చేరుకుంది. గత 24 గంటల్లో 35804 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 106...
పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ నియామకం, 2022 ఎన్నికలే లక్ష్యం?
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు....
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్, ఇన్స్టాగ్రామ్లో 10 కోట్లు దాటిన ఫాలోవర్స్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఫోటో షేరింగ్ ప్లాట్ఫాం అయిన ఇన్స్టాగ్రామ్లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తొలి క్రికెటర్ గానే కాకుండా, ఇన్స్టాగ్రామ్...
పర్ఫెక్ట్ ఫఫ్ హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి?
Bun Hairstyles యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ యొక్క ప్రత్యేకమైన కంటెంట్ వీడియోలను అందిస్తున్నారు. అలాగే హెయిర్ స్టైలింగ్ కి సంబంధించి ఎన్నో సులభమైన చిట్కాలను వివరిస్తున్నారు. ఇక ఈ...
ఒకేరోజులో 7863 కరోనా పాజిటివ్ కేసులు, 54 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 7863 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
ఈ నెల 4 వ తేదీన యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి...
యూత్ కి నీతులు చెప్పకూడదు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “యువత-బాధ్యత” అనే అంశంపై మాట్లాడారు. యూత్ కి సందేశాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ నీతులు చెప్పకూడదని అన్నారు. సహజంగా బాధ్యత అంటే పెద్ద అర్ధవంతమైన...















































