Home 2021
Yearly Archives: 2021
ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 స్పెషల్ రైళ్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను రైల్వే శాఖ దశలవారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా ఇప్పటికే 180 స్పెషల్ రైళ్లను నడుపుతుంది. తాజాగా...
కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
దేశంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ప్రయాణ ఆంక్షలు వైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా మమతాబెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం...
పీఎం-కిసాన్ పథకం ద్వారా ఇప్పటికి రూ.1.15 లక్షల కోట్లు రైతులకు బదిలీ
దేశంలో రైతుల కోసం కేంద్రప్రభుత్వం "పీఎం-కిసాన్" పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15 లక్షల (1,15,638.87) కోట్లును 10.75 కోట్లకుపైగా లబ్ధిదారు రైతుల ఖాతాలకు బదిలీ...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం 7 రాష్ట్రాలలోనే
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,738 కరోనా కేసులు, 138 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,46,914 కు, మరణాల సంఖ్య 1,56,705 కు చేరుకుంది. దేశంలో...
సోషల్ మీడియా, ఓటీటీలు, డిజిటల్ న్యూస్ నియంత్రణపై కేంద్రం కొత్త నిబంధనలు
దేశంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ న్యూస్ మీడియాపై నియంత్రణకు సంబంధించి కేంద్రప్రభుత్వం గురువారం నాడు కొత్త నిబంధనలను ప్రకటించింది. డిజిటల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల...
మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు కుప్పం చేరుకుంటారు....
నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను...
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం...
భారత్-ఇంగ్లాండ్ డే/నైట్ టెస్టు: తోలి ఇన్నింగ్స్ లో భారత్ 99/3
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ (డే/నైట్) లో స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ జట్టు పట్టు బిగిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తోలి...
ఏపీలో కరోనా: కొత్తగా 94 పాజిటివ్ కేసులు, 66 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,503 కు చేరుకుంది. మంగళవారం 9AM...














































