Home 2021
Yearly Archives: 2021
భారత్ నుంచి పలు దేశాలకు 3.61 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ సరఫరా
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే పొరుగు, ముఖ్య భాగస్వామి దేశాలతో పాటుగా ఇతర దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లను కేంద్ర...
నేడు భారత్ బంద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులకు నిరసన
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు "భారత్ బంద్" కు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులు, కొత్త ఇ-వే బిల్లుకు నిరసనగా...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉద్యోగాల కల్పనపై కీలక విషయాలు వెల్లడించారు. "నిజం చెప్పులేసుకునే లోపు...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 25, గురువారం...
మహారాష్ట్రలో ఒక స్కూల్ హాస్టల్లో 190 మందికి కరోనా పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వషిమ్ జిల్లాలో ఓ పాఠశాల హాస్టల్ లో మొత్తం 190 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 186 మంది విద్యార్థులు...
బీజేపీలో చేరుతున్న పలువురు బెంగాల్ నటులు, నేడు చేరిన నటి పాయల్ సర్కార్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ...
భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్: రెండు రోజునే భారత్ సంచలన విజయం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ (డే/నైట్) లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో...
మంత్రి కేటీఆర్ కు బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ గా స్కోచ్ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి గానూ దేశంలోనే ''బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్''గా కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు...
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ...
ఆ రాష్ట్రంలో 9-11 విద్యార్థులకు పరీక్షలు రద్దు, ఉద్యోగుల పదవీవిరమణ పెంపు
ఈ ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన 9, 10, 11 తరగతుల విద్యార్థులకు...













































