Home 2021
Yearly Archives: 2021
రేపు అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 22, సోమవారంం) పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా రేపు ఉదయం 11.30 గంటలకు అస్సాంలో ఇండియన్ ఆయిల్ బొంగైగామ్ రిఫైనరీలో ఇండ్ మాక్స్...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతం, మరణాల రేటు 1.42 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,91,651 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 90 మంది...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : కోటి 10 లక్షలకు పైగా డోసులు పంపిణీ
దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 10 లక్షలు (1,10,85,173)...
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, 12:30 గంటల వరకు 66.60 % నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. అలాగే...
ఏపీలో 26436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 20, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,210 కు చేరుకుంది. శుక్రవారం 9AM...
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ : రెండోసారి గెలుచుకున్న నవోమి ఒసాకా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా రెండో సారి తన ఖాతాలో వేసుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్ పోరులో అమెరికా క్రీడాకారిణి జెన్నిపర్...
గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అంతర్జాతీయ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్...
కరోనా తీవ్రత: ఒకేరోజులో 6281 కరోనా పాజిటివ్ కేసులు, 40 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. గతకొన్ని రోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 20, శనివారం నాడు కూడా 6281 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి....
నీవెంటరా నేనుంటారా వీడియో సాంగ్
అమూల్య డీజే సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ జానపద పాటలు, తెలుగు భక్తి పాటలు, డీజే సాంగ్స్ మరియు పలురకాల పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “నీవెంటరా నేనుంటారా”...















































