Home 2021
Yearly Archives: 2021
లోటస్ పాండ్లో అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్లోని తన నివాసంలో వైఎస్ఆర్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 149 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,95,831 కి చేరింది. అలాగే...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న రిషబ్ పంత్
అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే "ప్లేయర్ అఫ్ ది మంత్" అవార్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్...
ఏపీలో 24 గంటల్లో 22094 కరోనా పరీక్షలు, 62 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,485 కు చేరుకుంది. గత 24 గంటల్లో 22094 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 62...
ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర...
మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడతలో భాగంగా మొత్తం 12 జిల్లాల్లో 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు రేపు (ఫిబ్రవరి 9, మంగళవారం) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు....
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా జిల్లాలోని గంభీరావుపేట...
స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు సూర్య కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని...
రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ చేస్తున్నారు. "రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనుక...
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు అయింది. సోంపేట అదనపు జిల్లా కోర్టు 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ముందుగా నిమ్మాడలో...












































